సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ రెడ్డి తండ్రి బండి మాధవ రెడ్డి దశదినకర్మ కు హాజరైన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్. ఈ కార్యక్రమంలో మందపాటి ముత్తా రెడ్డి, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, కొత్తూరు కోటేశ్వరరావు,మందపాటి రవీందర్ రెడ్డి, దాసరి ప్రదీప్ రెడ్డి, దారావత్ నాగరాజు, కేశవ రెడ్డి, శేఖర్ రెడ్డి, చిలుకూరి సత్యం, బొమ్మ రెడ్డి కేశవరెడ్డి, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]