యువతి అదృశ్యంపై కేసు నమోదు ఆయన సంఘటన సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీలోని రాజీవ్ నగర్ కు చెందిన ఓ యువతి జూలై నెల 28న అదృశ్యం కాగా అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆమె జాడ తెలియకపోవడంతో ఈరోజు యువతి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[zombify_post]