డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వించ దగ్గదని రాజోలు జనసేన నాయకులు శ్రీ రాజేశ్వరరావు బొంతు గారు కొనియాడారు.
సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు , స్థానిక సర్పంచ్ విశా తాతయ్య నాయుడు, జనసేన నాయకులు లింగోలు మహాలక్ష్మి LIC , కందులపాటి ఆంజనేయులు , బీజేపీ నాయకులు మాలే శ్రీనివాస్ నగేష్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]
