in ,

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి”

వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి పురం అప్పారావు కోరారు. నెల్లిమర్ల అమర వీరుల భవనం వద్ద ఆదివారం మహాసభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 26, 27 తేదీలలో బాపట్లలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళాడ సన్నిబాబు, మొయిద పాపారావు పాల్గొన్నారు.;

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

రామతీర్థంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ”

మట్టి వినాయక ప్రతిమలే పూజకు శ్రేష్టం”