in ,

మట్టి వినాయక ప్రతిమలే పూజకు శ్రేష్టం”

రామభద్రపురం: పర్యావరణ హితమైన మట్టి ప్రతిమలతో వినాయక చవితి పూజలు జరుపుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు పిలుపునిచ్చారు. గ్రామీణ బ్యాంక్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ కోశాధికారి రొటేరియన్ శ్రీనివాసన్ ఆర్ధిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసారు. ప్రజలంతా నీటిలో కరిగిపోయే ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను వాడాలని కోరారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలి”

క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ కొలువు:”ఎమ్మెల్యే బడ్డుకొండ”