in ,

మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం

ప్రతి బుధ, శుక్రవారాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం

ప్రతి బుధ, శుక్రవారాల్లో నిర్దేశించిన మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 8న లావేరు, 13న టెక్కలి, 15న పలాస, 20న రణస్థలం, 22న పాతపట్నం, 27న ఇచ్చాపురం, 29న ఆమదాలవలస మండల ప్రధాన కేంద్రాల్లో జెకెసి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

వెలుగులు నింపాలనే- ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్

అంతర్జాల సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా మీసాల గౌరినాయుడు