in , , ,

ఎస్. కోటలో మండలస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం#

జగనన్నకు చెబుదాం ప్రజా వినతుల కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం తొలిసారిగా శృంగవరపుకోట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. మండలపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, మండలంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి 52 వినతులు స్వీకరించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

చంద్రబాబుకు జాతీయ నేతలు మద్దతు

మంచినీరివ్వండి మహాప్రభో#