in ,

సిఎస్ఐ చర్చ్ ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన CSI చర్చిను ప్రారంభించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొనగా పాస్టర్లు ఆయన దీవించారు. కార్యక్రమంలో స్థానిక, నాయకులు, మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు

[zombify_post]

Report

What do you think?

*ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మహిళ న్యాయమూర్తి కి రోడ్డు ప్రమాదం: స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మె