తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలోని బూతు నెంబర్ 41 లో ఆదివారం సాయంత్రం టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ గడపగడపకు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కరపత్రాల అందిస్తూ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరావు, వరపర్ల అనిల్, జినుగు జానుపల్ల, దేవదానం జీనుగు, కనక రత్నం, వేల్పుల ప్రసాదు, జీనుగు రాజేష్, దేవదత్తం జయరాజు, వేల్పుల కృష్ణ , కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
[zombify_post]