in ,

గాంధీజీ కి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ గాంధీజీ కి నివాళి అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అహింస మార్గంలో సత్యాగ్రహం పోరాటం చేసి గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని కొనియాడారు. నేటి యువత కూడా గాంధీజీ ఆదర్శం గా తీసుకుని ఆయన మార్గంలో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

పాలమమురు సభలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డ్ ప్రకటన

అరుకులోయ పోటెత్తిన పర్యాటకులు