జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పద్మశాలి సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రొసీడింగ్ పత్రాన్ని సంఘా సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అందజేశారు. 80 లక్షల రూపాయల విలువగల ప్రొసీడింగ్ పత్రాన్ని అందించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పద్మశాలిలా అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నేత కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డా.కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్ , వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ , కోరుట్ల పద్మశాలి సంఘ అధ్యక్షులు జక్కుల ప్రసాద్ , గడ్డం మధు, ఆడెపు మధు,జింధం లక్ష్మి నారాయణ, వాసల భూమనందం,నాగభూషణం, గుడ్ల మనోహర్ పద్మశాలి కుల సభ్యులు , తదితరులు పాల్గొన్నారు
[zombify_post]