వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండ్ బిగెస్ట్ హౌస్ ఆవరణలో శుక్రవారం బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సెంట్రల్ లైటింగ్ మండలంలోని వివిధ గ్రామాలకు సిసి రోడ్ల నిర్మాణం కొరకు సుమారు 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్ర పటానికి మండల అధ్యక్షులు గంప. రాంబాబు అధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా
మండలానికి ఇన్ని నిధులు రావడానికి కృషి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి బాలసాని. లక్ష్మీనారాయణ కు మండల కమిటీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాయం. రమణ, మండల కార్యదర్శి పిల్లారిశెట్టి మురళి, మండల నాయకులు బాలసాని. వేణు, అధికార ప్రతినిధి డర్ర. దామోదర్,
సీనియర్ నాయకులు వెల్పురి. లక్ష్మీనారాయణ, జగర.
ములకల. ఐలయ్య, వి ఆర్ కె పురం,బోధపురం,రాసపల్లి,
అలుబాక,సురవీడు, సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
[zombify_post]