నియోజవర్గ కేంద్రం సత్తుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇప్పటికే సత్తుపల్లిలో ఈ కార్యాలయం ఉండగా వైరాలతో అనుసంధానమై ఈ కార్యాలయం పనిచేయడం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యాలయ అధికారిగా ఎన్ నవీన్ కుమార్ పదవి స్వీకరించనున్నారు.
[zombify_post]