in ,

విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

నియోజవర్గ కేంద్రం సత్తుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇప్పటికే సత్తుపల్లిలో ఈ కార్యాలయం ఉండగా వైరాలతో అనుసంధానమై ఈ కార్యాలయం పనిచేయడం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యాలయ అధికారిగా ఎన్ నవీన్ కుమార్ పదవి స్వీకరించనున్నారు.

[zombify_post]

Report

What do you think?

అక్టోబ‌రు నెలాఖ‌రు నాటికి వైద్యుల నివాసాలు పూర్తి చేయండి జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ ఆదేశం

నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించిన ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య