in ,

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్తో పట్టుపడితే కఠినచర్యలు తప్పవని దుమ్ముగూడెం ఎస్ఐ గణేష్ తెలిపారు.శుక్రవారం మండలంలోని ములకపాడు సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి  డ్రైవింగ్ చేస్తున్న యువతను పోలిస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘన చేపడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

Trending Posts
Popular Posts
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

15 లోగా శతశాతం ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేయాలి*

జాతీయ రహదారిని నిర్బంధించిన రాజోలు నియోజకవర్గ టీడీపి నాయకులు