డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలనీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..బీ ఆర్ ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోళ్ల లో ప్రభుత్వ ప్రేక్షక పాత్ర వహించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జగిత్యాల రూరల్ మండల ఉపాధ్యక్షులు నాగిరెడ్డి గంగారెడ్డి తన సన్నిహితులు, యువకులతో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పొరండ్ల గ్రామ సర్పంచ్ పొగల్ల సంధ్య రాణి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో
చేరారు.
ఈ సందర్భంగా నాగి రెడ్డి గంగా రెడ్డి, పడిగెల శ్రీనివాస్, దుంపల ఈశ్వర్ రెడ్డి, వంగ రాజు, కంచి రాజన్నలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కల్పించే మద్దతు ధర రైతులకు అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత..
[zombify_post]