భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ దిష్టి బొమ్మ దహనం చేశారు .నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అవమానించేందుకు అహంకారుల కూటమిలోని నేతలు పోటీపడుతున్నారు .హిందు ధర్మంపై చేసిన వాఖ్యాలను వెంటనే వెనక్కి తీసుకోని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.మలేరియా కరోన ఎలా అయితే వ్యాపిస్తుందో అలాగే సనాతన ధర్మం కూడా దేశం లో అలానే వ్యాపిస్తుంది అని అధికార మదంతో మాట్లాడడం వారి వినాశనానికి నాంది .హిందు ధర్మంపై అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు,మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి ,జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశి నాదం ,జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ కొత్తకొండ బాలయ్య వేముల దేవరాజం శీల గంగారాం గాదాస్ భూమయ్య బండారి మల్లికార్జున్ వడ్డేపల్లి మురళీధర్ వనమాల సత్యనారాయణ తునికి అంజయ్య మహేష్ సంపత్ రావు గాజోజు సంతోష్ నారేందుల శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి రాజేందర్ కస్తూరి లక్ష్మారెడ్డి గణపతి నరేందర్ రాజు మాడిశెట్టి మల్లేశం బసెట్టి దుబ్బరాజం గండ్ర ప్రవీణ్ బొందుకురి శ్రీనివాస్ బిట్టు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]