జగిత్యాల పట్టణం కొత్తవాడ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అభినందించారు.మున్నూరు కాపు సంఘం అద్యక్షుడిగా ఎన్నికైన ముద్దం నాగరాజు తదితరులు మంగళవారం స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అద్యక్షుడు నాగరాజు, సభ్యులను అభినందించారు.
This post was created with our nice and easy submission form. Create your post!