మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు యాదాద్రి జిల్లాలో అడ్డగుడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది. చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్కు చెందిన కొండా రాములు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
