in , , ,

2010లోనే మ‌హిళా బిల్లు ఆమోదం ?

women

మహిళా బిల్లుకు ప్రస్తుతం ఉభయసభల ఆమోదం లభించినా, చట్టసభల్లో మహిళలకు వెంటనే 33% రిజర్వేషన్‌ సాధ్యం కాదని తెలుస్తున్నది. 2028 తర్వాతే ఈ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక మహిళా చట్టం అమల్లోకి వస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు- 2008 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి.బీజేపీ త‌ర‌పున ఈ బిల్లుపై నిర్మ‌లా సీతారామ‌న్‌, స్మృతి ఇరానీ, భార‌తి ప‌వార్‌, అప‌రాజిత్ సారంగి, సునితా దుగ్గ‌ల్‌, దియా కుమారి మాట్లాడ‌నున్నారు.

Report

What do you think?

Newbie

Written by Srinu9

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

చంద్రబాబుకు బెయిల్ కష్టమే?

ప్రతినెలా ట్విట్టర్ కు సర్వీస్ చార్జ్ ?