రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని గతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. గణనాథుడుకి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు
