పత్తికొండ పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టౌన్ ప్రెసిడెంట్ సింగంసీను ఆధ్వర్యంలో పెద్ద అంజనేయ స్వామి గుడిలో నారా చంద్రబాబునాయుడు కి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. బాబు ను అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రానికి గ్రహణం పట్టిన విధంగా ఉందని గ్రహణం వీడాలని టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
[zombify_post]