అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో జడ్పి సిఈఓ పి.శ్రీరామూర్తి మంగళవారం పర్యటించారు. మండలంలో జిల్లేడిపూడి,కె.ఎల్లవరం,చిడిగుమ్మల-2,ఏటి గైరంపేట పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో అమలు చేస్తున్న మెనూ పై ఆరాతీశారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో డేవిడ్ రాజ్,ఇంజినీరింగ్ అధికారి,ఐసీడీఎస్ సూపర్వైజర్లు మరియు టీచర్లు పాల్గొన్నారు.
[zombify_post]