30 వేల మంది బదిలీ ఉపాధ్యాయులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ దినోత్సవం చేసే అర్హత లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ గాంధిక్షేత్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం వంటివి చూస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు.
[zombify_post]