ఉపాధ్యాయులకు టీచర్స్ డే కానుకగా కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.
[zombify_post]