గురు న్యూస్ విశాఖపట్నం :ఈ రోజు 52 వార్డ కరాశ, NAD కొత్త రోడ్ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 26 రోజులు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలుపుతూ నిరసన చేశారు.నేను సైతం బాబు కోసం అంటూ నినాదం చేస్తూ సంతకాల సేకరణ కూడా చేశారు.ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు గారు పాల్గొన్నారు. మరియు వివిధ సంఘలు తరుపున సబ్యులు పాల్గొని చంద్రబాబు గారికి మద్దతి తెలుపుతు గణబాబు గారికి సాంఘిభావం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ , శరగడం రాజశేఖర్, టీడీపీ నాయకులు వాసుదేవరావు , V. చంద్రశేఖర్ మహంతి( చందు ) ,YTR, పాల శ్రీను , పొలమరశెట్టి శ్రీనివాసరావు , పెంటకోట అజయ్ , పొట్నూరు అప్పారావు , శరత్ చంద్ర , బలభద్ర రాజు , నరవ అనూష , సందు , యలమంచిలి ప్రసాద్ , నరవ పైడి రాజు , ఈశ్వరరావు , వేణుమాధవ్ , రాధ మొదలగున్న నాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!