in ,

చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆలయం లో పూజలు నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే సతిమణి

  •  గురు న్యూస్ విశాఖపట్నం : స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో నారా చంద్రబాబు నాయుడు గారు,అయన త్వరగా బయటికి రావలని  విశాఖ తూర్పు పార్టీ కార్యాలయంలో నుంచి నిరాహారదీక్ష శిబిరం వరకు ర్యాలీగా పెద్దఎత్తున మహిళలు స్వచ్ఛందం గా పాల్గొని,పాలమాంబ అమ్మవారీ ఆలయం లో కొబ్బరికాయ లు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారి సతీమణి వెలగపూడి సుహాసిని గారు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Balakishan

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో విషాదం

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు