in , ,

జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు -పవన్ కళ్యాణ్

pawan janasena
janasena రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తుని కేటాయించింది . ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Report

What do you think?

Newbie

Written by Naga

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

హోటల్ లో 6 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో విషాదం