NTR జిల్లా / నందిగామ :
ముస్లిం చైతన్య వేదిక – పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ..
మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణంను పరిరక్షిద్దాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .*
ముస్లిం చైతన్య వేదిక – పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ..
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ సమితి – చైతన్య వేదికల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం పంపిణీ చేశారు .. ముందుగా నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
[zombify_post]