ఆదోని మండల పరిధిలోని మదిరె గ్రామంలో బుధవారం బిజేపీ మండల అధ్యక్షులు ఉషారాజు, ఉపాధ్యక్షుడు ముకేష్ ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. అమృత్ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి చిటికెడు మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు.
[zombify_post]