కోనసీమ: మల్కిపురం మండలం రామరాజు లంకలో శ్రీశ్రీశ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారంఘనంగా నిర్వహించారు.
రాజోలు జనసేన నాయకుడు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య్రమంలో మల్కిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి , రాము, మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
