in ,

వ్యాధి నిరోధక టీకాలు అందించాలి”

వ్యాధి నిరోధక టీకాలు అందించాలి

వ్యాధి నిరోధక టీకాలు శత శాతం లక్ష్యంగా పూర్తి చేయాలని పార్వతీపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. 

ఈ మేరకు ఆయన సంగంవలస, లక్ష్మీ నారాయణపురం గ్రామాల్లో వైద్య సిబ్బంది నిర్వహించిన మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వై. యోగీశ్వరరెడ్డి, సూపర్ వైజర్ పార్వతి, వైద్య సిబ్బంది ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

ఈనెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఏజెన్సీలో భారీ వర్షం – ఇళ్లల్లోకి ప్రవేశించిన నీరు”