15 లోగా ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేయాలి
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అందిన క్లెయిమ్స్ అన్నిటిని ఈ నెల 15 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తసిల్దార్లను ఆదేశించారు. ఫారం 6,7,8 ల ద్వారా అందిన క్లెయిమ్స్ శత శాతం ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఈ నెల 15 లోగా ఈ. ఆర్. ఓ లాగిన్ లోకి ఫైనల్ రిపోర్ట్ పంపాలని సూచించారు. శుక్రవారం ఈ. ఆర్. ఓ లు, ఎ. ఈ. ఆర్. ఓ లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
[zombify_post]
