టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల్లో ఇరికించారని నిరశిస్తూ సోమవారం టీడీపీ చేపట్టిన ఒక్క రోజు దీక్ష లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు గాంధీజీ మార్గంలో పయనించి చంద్రబాబు కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భవానీ, వాసు, వంగలపూడి అనిత అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!