అనపర్తి మండలంలోని ఎనిమిదేళ్ల బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా సమీప బంధువు అయిన యువకుడు తన మర్మాంగం చూపి అల్లరి పెట్టినందుకు.. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19న జరగ్గా ఆ బాలిక ఈ విషయాన్ని ఆలస్యంగా తెలపడంతో శనివారం తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అనపర్తి ఎస్ఐ అప్పారావు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!