in , ,

తొమ్మిది మందికి కారుణ్య నియామ‌క ఉత్త‌ర్వులు

పాడేరు సెప్టెంబ‌రు  20 :   ప్ర‌భుత్వ స‌ర్వీసు లో ఉండ‌గా  వివిద కార‌ణాల‌తో మృతి చెందిన కుటుంబాల వార‌సులు తొమ్మిది మంది కి  కారుణ్య నియామ‌క ఉత్త‌ర్వుల‌ను అల్లూరి జిల్లా క‌లెక్ట‌ర్  సుమిత్ కుమార్  బుధ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో జారీ చేసారు.  9 మందికి రెవెన్యూ శాఖ‌లో  ఉద్యోగులుగా  నియ‌మించారు.   ఎస్‌. దిలీప్ కుమార్‌, డి. వెంక‌ట సాయి కార్తిక్‌, జి.మ‌నోజ్ కుమార్‌,  ఎల్‌. చ‌క్ర‌ధ‌ర్‌ల‌ను
0 జూనియ‌ర్ అసిస్టెంట్లుగాను, సి.హెచ్‌. వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్‌, సి.హెచ్‌. అర్చ‌న ప్రియ‌,  ఎస్‌.కృపావ‌తి, బి.ర‌వికుమార్‌ల‌కు టైపిస్టులుగాను,  డి. మ‌హేశ్వ‌రిని  ఆఫీసు స‌బార్డినేట్‌గా  రెవెన్యూ శాఖ‌లో ఉద్యోగాలు క‌ల్పించారు.  ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లు అందించాల‌ని  సూచించారు.

[zombify_post]

Report

What do you think?

వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్

చేతి వృత్తుల వారికీ ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్