చట్ట సభలలో మహిళ రిజర్వేషన్ బిల్లు పాస్ అవితే కచ్చితంగా 33% సీట్లు వారికీ కేటాయించాలి, కేంద్ర కేబినేట్ ఆమోదం నిన్ననే అవ్వగా ఇక లోకసభ, రాజ్య సభ లొ ఆమోదం లంచానమే
మహిళలకు కేటాయించే స్థానాలు వారి సంఖ్య ను బట్టి అవితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లొ అధిక మహిళ ఓటర్ల వున్నారు, అందున అంబేద్కర్ కోనసీమ లొ మహిళలు 50% దాటి వున్నారు జిల్లాలోని 7 స్థానాల్లో మహిళలు అధిక అందునా మండపేట, రాజోలు కొత్తపేట, రామచంద్రపురం లొ 2019 లెక్కల ప్రకారం 50% ధాటి వున్నారు మిగిలిన స్థానాలలోనూ చాలా స్వాల్ప తేడా వున్నది కావున జిల్లా లొ కచ్చితంగా 3స్థానాలు మహిళలకు మారతాయి
[zombify_post]
