in

ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్ కు వెలుగు సిబ్బంది ఘ‌న స‌న్మానం

పాడేరు, :  వెలుగు అధికారులు సిబ్బంది ఐటిడి ఏ  పిఓ వి. అభిషేక్‌ను శు^క‌వారం ఆయ‌న కార్యాల‌యంలో  ఘ‌నంగా స‌న్మానించారు. గ‌త నెల‌లో   వెలుగు సిబ్బందికి రాష్ట్ర ప్ర‌భుత్వం  23 జీతాలు పెంచ‌డంతో  వెలుగు సిబ్బంది  సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో  వెలుగు ఎపిడి  వి. ముర‌ళి,    క్షేత్ర స్థాయి అధికారులు  క్రిష్ణారావు, వైకుంఠ‌రావు, ర‌మ‌ణి,  వి . ఎస్‌. ప్ర‌సాద్‌,  స‌త్య వేణి  త‌దిత‌రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

పవన్ పొత్తు ప్రకటన- విజయనగరం సభలో జగన్ స్పీచ్ #