ఈనెల 17 నుండి ఆయుష్మాన్ భవ పక్షోత్సవాలు;
ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు ఆయుష్మాన్ భవ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి జగన్నాథరావు గురువారం తెలిపారు. ప్రతి శనివారం గ్రామ, వార్డు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఆయుష్మాన్ సభ ఆరోగ్య మేళాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పిఎంఏజెఏవై కార్డుల పంపిణీ, కొత్త కార్డులు తయారీ, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పూర్తి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
[zombify_post]
