in , ,

ద్వారక తిరుమల దేవస్థానానికి 24 గంటలు విద్యుత్ సరఫరా

గోపాలపురం నియోజకవర్గ ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి 24 గంటల విద్యుత్ సరఫరా లైను పనులు ప్రారంభించిన ద్వారక తిరుమల మండల ఎంపిపి బండోడ మోహిని వెంకన్న బాబు గారు. జడ్పిటిసి చీకురుపల్లి శామ్యూల్ గారు. పంచాయతీ బోర్డు సభ్యులు ఇమ్మడి నాగేశ్వరావు గారు.

[zombify_post]

Report

What do you think?

ఆసుపత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలి. -డివైఎఫ్ఐ డిమాండ్

విజయభేరిలో ఖమ్మం సత్తా చాటుదాం.. – మువ్వా విజయబాబు