పాములపాడు మండలం లోని ఎర్రగూడూరు గ్రామం లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది.
ఎర్ర గూడూరు గ్రామంలోని మంచినీటి సమస్యను అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జాయింట్ సెక్రెటరీ మురహరి రాజన్న. ఎమ్మెల్యే ఆర్థర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్థర్ వెంటనే స్పందించి ఎర్ర గూడూరు గ్రామంలో జల జీవన్ పథకం కింద మూడు బోర్లు వేయించడం జరిగింది. ఆ బోర్లో నీళ్ళు పడడం తో ఎన్నో ఏళ్లనుంచి ఉండే నీటి సమస్యను తీర్చినందుకు ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎమ్మెల్యే ఆర్ధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
[zombify_post]
