ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కార్యాలయాల ప్రాంగణంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం వారు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఆయన గురువారం పలు రకాల కూరగాయలను పరిశీలించి, వాటిని ఏ విధంగా సాగు చేస్తున్నారో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
[zombify_post]
