in ,

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కార్యాలయాల ప్రాంగణంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం వారు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఆయన గురువారం పలు రకాల కూరగాయలను పరిశీలించి, వాటిని ఏ విధంగా సాగు చేస్తున్నారో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

ఆంధ్రాలో ఆర్టీసీ బస్సు

తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ గా జగదీష్ బాధ్యతలు స్వీకరణ