కర్నూలు జిల్లా ఆదోని రాజీవ్గాంధీ గాంధీనగర్లో ఓ వాలంటీర్ హత్యకు గురయ్యాడు. వాలంటీర్ హరిబాబును పలువురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వాలంటీర్ దారుణ హత్య

