జామి మండలంలోని అలమండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అలమండ సంత చెరువులో బుధవారం దోమల నివారణకు అలమండ పీహెచ్చి వైద్య సిబ్బంది గుంబూషియా చేపలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ లో సహజంగానే దోమలు విజృంభిస్తాయన్నారు. ఈ సీజన్లో దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నివారణ చర్యలు కోసం చెరువులో గుంబూషియా చేపలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
[zombify_post]