సెప్టెంబర్ 17ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం'గా జరపనున్న తెలంగాణ ప్రభుత్వం
సెప్టెంబర్ 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్లు పాల్గొంటారు.
[zombify_post]
