in ,

120 మందికి నేత్ర వైద్య పరీక్షలు

మందస పట్టణం లోని పాత తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ మరియు విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర చికిత్సకులు రుషబు కుమార్, సల్మా, మానస  లు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 20 మందికి  కళ్లద్దాలకు , 35 మందికు  కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కొర్ల కన్నారావు, వైద్య సిబ్బంది రామారావు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

పక్కా స్కెచ్ కోటి 40. లక్షలు దోపిడి

పొంగి పొర్లుతున్న వాగులు వంకలు