గురు న్యూస్ విశాఖపట్నం : వైసీపీ మంత్రి రోజా సెల్వమని పై ఘాటు విమర్శలు చేశారు, టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు. ఆయన మాట్లాడుతూ రోజా ఈ రోజు నువ్వు భువనేశ్వరి గారి గురించి నారా బ్రాహ్మణి గురించి మాట్లాడుతున్నావ్. వారు గొప్ప సంప్రదాయం లో పుట్టినవారు వారి గురించి మాట్లాడేముందు ని బ్రతుకు ఏంటో తెలుసుకొని మాట్లాడు అని అయన అన్నారు. బోల్డ్ వీడియో లో యాక్ట్ చేశావ్. ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అని అయన అన్నారు. ని బ్రతుకు బయట పెట్టకూడదు అని పెట్టలేదు అని అయన అన్నారు. టీడీపీ తరపున ఎలక్షన్ లో ప్రచారానికి వచ్చి నువ్వు ఎం చేశావో నాకు తెలుసుని. మాట్లాడు అని అయన అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!