in , ,

రాష్ట్రపతి ని కలిసిన లోకేష్

  • రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కలిశారు . ఈ సందర్భంగా చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరు గురించి ఆమెకు వివరించారు. లోకేష్ తో పాటు టీడీపీ ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు  రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Tomorrow holiday

దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ