భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే: కిమిడి నాగార్జున
రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీ పార్టీ అని చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం మెరకముడిదాం పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రానున్నది టీడీపీ పార్టీ అని, సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని, చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]
