- 353 కందిపప్పు గింజలతో ప్రపంచ కప్ నమూనా ను తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా తూటిపాల కు చెందిన బి.రవికుమార్. ఈ నమూనా తయారికి తనకు 8 గంటల సమయం పట్టిందని చెప్పారు. దీంతో రవికుమార్ ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి కళాకృతులు మరిన్ని తయారు చేస్తానని రవి కుమార్ పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
